Jump to content

టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని చంద్ర‌బాబు స్పెష‌ల్ ట్వీట్


psycopk

Recommended Posts

Chandrababu Naidu: టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని చంద్ర‌బాబు స్పెష‌ల్ ట్వీట్ 

29-03-2024 Fri 12:19 | Andhra
  • తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, నేతలకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన అధినేత‌
  • 1982లో ఇదే రోజున తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ ప్రకటించిన విష‌యాన్ని గుర్తు చేసిన చంద్ర‌బాబు
  • తెలుగు ప్రజల ఖ్యాతి, అభ్యున్నతి లక్ష్యంగా వారి సేవలో నిమగ్నమై ఉన్నామ‌న్న సీబీఎన్‌
  • గుడ్ ఫ్రైడే సంద‌ర్భంగా విషెస్ తెలియ‌జేస్తూ మ‌రో ట్వీట్ చేసిన‌ టీడీపీ అధినేత 
 
Chandrababu Naidu Tweet on TDP 42nd Foundation Day

టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు శుక్ర‌వారం ఎక్స్ వేదిక‌గా పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు స్పెష‌ల్ ట్వీట్ చేశారు. "తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, నేతలకు పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు! కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్, జ్యోతిబా ఫూలే వంటి  మహాశయుల స్ఫూర్తిగా.. 1982లో ఇదే రోజున తెలుగుదేశం పార్టీని ప్రకటించారు ఎన్టీఆర్ గారు. రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని, ప్రజలకు సేవ చేయడం అంటూ దేశ రాజకీయాలకు సంక్షేమ పాలన నేర్పారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్ళాలి అంటూ.. ఇటు పార్టీలోనూ, అటు పాలనలోనూ పదవులు ఇచ్చారు. ఆనాటి నుంచి నేటి వరకు తెలుగు ప్రజల ఖ్యాతి, అభ్యున్నతి లక్ష్యంగా తెలుగు ప్రజల సేవలో నిమగ్నమై ఉంది తెలుగుదేశం. ఇక ముందు కూడా ఇదే అంకితభావంతో తెలుగు ప్రజల బంగారు భవిష్యత్తుకు కృషిచేస్తుంది తెలుగుదేశం. మరోసారి మీ అందరికీ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు" అని చంద్ర‌బాబు ట్వీట్ చేశారు. 

అలాగే గుడ్ ఫ్రైడే సంద‌ర్భంగా కూడా టీడీపీ అధినేత విషెస్ తెలియ‌జేస్తూ మ‌రో ట్వీట్ చేశారు. "పాలకుల అక్రమాల పట్ల ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నందుకు వారంతా కుట్ర చేసి క్రీస్తుకు శిలువ శిక్ష వేయించారు. అటువంటి దుర్మార్గులను కూడా క్షమించిన కరుణామయుడు క్రీస్తు. అందుకే ఆయన యుగకర్త అయ్యాడు. సాటి మనిషిని ప్రేమించడం.. బలహీనులకు అండగా నిలవడం కన్నా ఉత్తమమైన ధర్మం లేదన్న క్రీస్తు సందేశాన్ని ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మననం చేసుకుందాం" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

Link to comment
Share on other sites

 

TDP: టీడీపీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించిన 'నిజం గెలవాలి' టీమ్... హాజరైన నారా భువనేశ్వరి 

29-03-2024 Fri 14:07 | Andhra
  • 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్
  • నేడు 42వ ఆవిర్భావ దినోత్సవం
  • ఉండవల్లిలో కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి 
 
Nara Bhuvaneswari attends TDP Foundation Day celebrations

తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదంతో నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఈ నేపథ్యంలో, టీడీపీ నేడు 42వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. నిజం గెలవాలి టీమ్ ఆధ్వర్యంలోనూ టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవం జరిపారు. ఉండవల్లిలో జరిగిన ఈ కార్యక్రమానికి నారా భువనేశ్వరి హాజరయ్యారు. తన తండ్రి ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్పెషల్ కేక్ ను కట్ చేసి టీడీపీ కార్యకర్తలతో ఆనందాన్ని పంచుకున్నారు.
20240329fr66067d9f59947.jpg20240329fr66067da7150c0.jpg

 

Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

 

Chandrababu Naidu: టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని చంద్ర‌బాబు స్పెష‌ల్ ట్వీట్ 

29-03-2024 Fri 12:19 | Andhra
  • తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, నేతలకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన అధినేత‌
  • 1982లో ఇదే రోజున తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ ప్రకటించిన విష‌యాన్ని గుర్తు చేసిన చంద్ర‌బాబు
  • తెలుగు ప్రజల ఖ్యాతి, అభ్యున్నతి లక్ష్యంగా వారి సేవలో నిమగ్నమై ఉన్నామ‌న్న సీబీఎన్‌
  • గుడ్ ఫ్రైడే సంద‌ర్భంగా విషెస్ తెలియ‌జేస్తూ మ‌రో ట్వీట్ చేసిన‌ టీడీపీ అధినేత 
 
Chandrababu Naidu Tweet on TDP 42nd Foundation Day

టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు శుక్ర‌వారం ఎక్స్ వేదిక‌గా పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు స్పెష‌ల్ ట్వీట్ చేశారు. "తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, నేతలకు పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు! కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్, జ్యోతిబా ఫూలే వంటి  మహాశయుల స్ఫూర్తిగా.. 1982లో ఇదే రోజున తెలుగుదేశం పార్టీని ప్రకటించారు ఎన్టీఆర్ గారు. రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని, ప్రజలకు సేవ చేయడం అంటూ దేశ రాజకీయాలకు సంక్షేమ పాలన నేర్పారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్ళాలి అంటూ.. ఇటు పార్టీలోనూ, అటు పాలనలోనూ పదవులు ఇచ్చారు. ఆనాటి నుంచి నేటి వరకు తెలుగు ప్రజల ఖ్యాతి, అభ్యున్నతి లక్ష్యంగా తెలుగు ప్రజల సేవలో నిమగ్నమై ఉంది తెలుగుదేశం. ఇక ముందు కూడా ఇదే అంకితభావంతో తెలుగు ప్రజల బంగారు భవిష్యత్తుకు కృషిచేస్తుంది తెలుగుదేశం. మరోసారి మీ అందరికీ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు" అని చంద్ర‌బాబు ట్వీట్ చేశారు. 

అలాగే గుడ్ ఫ్రైడే సంద‌ర్భంగా కూడా టీడీపీ అధినేత విషెస్ తెలియ‌జేస్తూ మ‌రో ట్వీట్ చేశారు. "పాలకుల అక్రమాల పట్ల ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నందుకు వారంతా కుట్ర చేసి క్రీస్తుకు శిలువ శిక్ష వేయించారు. అటువంటి దుర్మార్గులను కూడా క్షమించిన కరుణామయుడు క్రీస్తు. అందుకే ఆయన యుగకర్త అయ్యాడు. సాటి మనిషిని ప్రేమించడం.. బలహీనులకు అండగా నిలవడం కన్నా ఉత్తమమైన ధర్మం లేదన్న క్రీస్తు సందేశాన్ని ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మననం చేసుకుందాం" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

Okanoka timeo Baboru NTR ni poorthiga TDP nunchi teseyyalani choosaru. Just oka 2004 lo YSR jellikaya ichaka Malli koncham mararu.

Link to comment
Share on other sites

2 hours ago, psycopk said:

 

Chandrababu Naidu: టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని చంద్ర‌బాబు స్పెష‌ల్ ట్వీట్ 

29-03-2024 Fri 12:19 | Andhra
  • తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, నేతలకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన అధినేత‌
  • 1982లో ఇదే రోజున తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ ప్రకటించిన విష‌యాన్ని గుర్తు చేసిన చంద్ర‌బాబు
  • తెలుగు ప్రజల ఖ్యాతి, అభ్యున్నతి లక్ష్యంగా వారి సేవలో నిమగ్నమై ఉన్నామ‌న్న సీబీఎన్‌
  • గుడ్ ఫ్రైడే సంద‌ర్భంగా విషెస్ తెలియ‌జేస్తూ మ‌రో ట్వీట్ చేసిన‌ టీడీపీ అధినేత 
 
Chandrababu Naidu Tweet on TDP 42nd Foundation Day

టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు శుక్ర‌వారం ఎక్స్ వేదిక‌గా పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు స్పెష‌ల్ ట్వీట్ చేశారు. "తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, నేతలకు పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు! కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్, జ్యోతిబా ఫూలే వంటి  మహాశయుల స్ఫూర్తిగా.. 1982లో ఇదే రోజున తెలుగుదేశం పార్టీని ప్రకటించారు ఎన్టీఆర్ గారు. రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని, ప్రజలకు సేవ చేయడం అంటూ దేశ రాజకీయాలకు సంక్షేమ పాలన నేర్పారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్ళాలి అంటూ.. ఇటు పార్టీలోనూ, అటు పాలనలోనూ పదవులు ఇచ్చారు. ఆనాటి నుంచి నేటి వరకు తెలుగు ప్రజల ఖ్యాతి, అభ్యున్నతి లక్ష్యంగా తెలుగు ప్రజల సేవలో నిమగ్నమై ఉంది తెలుగుదేశం. ఇక ముందు కూడా ఇదే అంకితభావంతో తెలుగు ప్రజల బంగారు భవిష్యత్తుకు కృషిచేస్తుంది తెలుగుదేశం. మరోసారి మీ అందరికీ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు" అని చంద్ర‌బాబు ట్వీట్ చేశారు. 

అలాగే గుడ్ ఫ్రైడే సంద‌ర్భంగా కూడా టీడీపీ అధినేత విషెస్ తెలియ‌జేస్తూ మ‌రో ట్వీట్ చేశారు. "పాలకుల అక్రమాల పట్ల ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నందుకు వారంతా కుట్ర చేసి క్రీస్తుకు శిలువ శిక్ష వేయించారు. అటువంటి దుర్మార్గులను కూడా క్షమించిన కరుణామయుడు క్రీస్తు. అందుకే ఆయన యుగకర్త అయ్యాడు. సాటి మనిషిని ప్రేమించడం.. బలహీనులకు అండగా నిలవడం కన్నా ఉత్తమమైన ధర్మం లేదన్న క్రీస్తు సందేశాన్ని ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మననం చేసుకుందాం" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

Good friday wishesh endhi ... good friday is when yesu died... happy easter antaru not happy good friday

Link to comment
Share on other sites

Sri Bharath: రాష్ట్ర ప్రయోజనాల కోసమే కూటమి ఏర్పడింది: శ్రీభరత్ 

29-03-2024 Fri 16:49 | Andhra
  • విశాఖ టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు
  • ఒక ఉన్నతాశయంతో ఎన్నికలకు వెళ్తున్నామన్న భరత్
  • చంద్రబాబును మళ్లీ సీఎం చేసుకుందామన్న గండి బాబ్జీ
 
TDP formation day celebrations in Vizag

జనసేన, బీజేపీ పార్టీలతో కలిసి ఒక ఉన్నతాశయంతో ఎన్నికలకు వెళ్తున్నామని విశాఖ లోక్ సభ టీడీపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి ఏర్పడిందనే విషయం అందరూ అర్థం చేసుకోవాలని చెప్పారు. ఏదైనా కారణం వల్ల పార్టీకి దూరమైన వాళ్లు మళ్లీ పార్టీలో చేరాలనుకుంటే వారిని ఆహ్వానిస్తామని తెలిపారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. 

టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ మాట్లాడుతూ, పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారం చేపట్టిన ఏకైక పార్టీ టీడీపీ అని చెప్పారు. నిబద్ధతకు, క్రమశిక్షణకు పెట్టింది పేరైన టీడీపీలో మనమంతా ఉండటం మనకు గర్వకారణమని అన్నారు. ఏపీలో దుర్మార్గపు పాలనను తరిమికొట్టేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని కోరారు. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...