Jump to content

హైదరాబాద్ లో భర్త మర్మాంగాన్ని కోసిన భార్య


ZuniorVentiyar

Recommended Posts

ఇలాంటి ఘటనలు ఎక్కడో విదేశాలలో జరుగుతాయని వింటుంటాం. కాని ఇప్పుడు మన దేశంలోనే,తెలంగాణలో అది కూడా హైదరాబాద్ లోనే జరిగింది.తనను వేదిస్తున్నారన్న కోపం తో ఒక మహిళ తన భర్త మర్మాంగాన్ని కోసివేసింది.అసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ కిందకు వచ్చకు మెహిదీపట్నం అంబేద్కర్ నగర్ లో సతీష్ అనే వ్యక్తి, భార్య,ఇద్దరు పిల్లలతో ఉంటున్నాడు.మద్యపానం వ్యసనానికి లోనైన ఇతడు భార్యను అనుమానిస్తున్నాడు.దాంతో ఆమె ఇతనిని హత్య చేయాలనుకున్నదని చెబుతున్భానారు.ఆమె ఇంట్లోని కొడవలితో అతని మర్మాంగాన్ని కోయడానికి యత్నించింది. గాయపడ్డ సతీష్ కేకలు వేయడంతో అక్కడ నుంచి వెళ్లిపోయింది.వెళుతూ పిల్లలను తీసుకుని వెళ్ళి ఇంటికి తాళం వేసింది.మరుసటి రోజు ఆ ఇంటిలో నుంచి మూలుగుతున్న శబ్దం రావడంతో చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం తెలపగా వారు తాళాలు పగులకొట్టారు.విషమ స్థితిలో ఉన్న అతనిని ఆస్పత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకుని భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 
Link to comment
Share on other sites

May b she gonna make his doubts true now.as he has no d1ck now he can't say much even tho she maintains an illicit relationship.lol

adhuke cut cheshindhemo..gallery_8818_6_385253.gif?1367349476

Link to comment
Share on other sites

×
×
  • Create New...