Jump to content

Calling Ist


riashli

Recommended Posts

  • Replies 972
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • riashli

    160

  • posaanisam

    134

  • Dustbin

    93

  • timmy

    72

Top Posters In This Topic

Wreath hinged holding files seafood feedback gun inks liquid fb blast Bhatia g blogs gold accents flag flag bag Chablis defends Ashland Atlanta clay clash bucks ac bunks calls Blvd. Cold staff shhh fuzzy finch aha said compass cycle Holladay Schacht dba snips features choc card chunks

Link to comment
Share on other sites

Wreath hinged holding files seafood feedback gun inks liquid fb blast Bhatia g blogs gold accents flag flag bag Chablis defends Ashland Atlanta clay clash bucks ac bunks calls Blvd. Cold staff shhh fuzzy finch aha said compass cycle Holladay Schacht dba snips features choc card chunks

4s086h.gif?1403646236

Link to comment
Share on other sites

indake mekka 

 

neeku lunch food ready ayyindi

 

నా కుమారుడు ఏ తప్పూ చేయలేదు: రావెల 
6brk74a.jpg

హైదరాబాద్‌: రాజకీయంగా తనను ఎదుర్కోలేకే కొందరు తన కుమారుడిని అక్రమంగా కేసులో ఇరికించారని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తన కుమారుడిని లేనిపోని కేసుల్లో ఇరికించాలని వైకాపా అధ్యక్షుడు జగన్‌ ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. దళిత విద్యార్థి జీవితంతో ఆడుకునే నీచ రాజకీయాలకు జగన్‌ దిగజారుతున్నారన్నారు. తమ కుమారుడు ఏ తప్పూ చేయలేదని వివరణ ఇచ్చారు. చట్టం, న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని... తన కుమారుడు నిర్దోషిగా బయటకు వస్తాడన్నారు.

రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని... ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న తమను జగన్‌ లక్ష్యంగా చేసుకున్నారని మంత్రి ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధిని అడుగడుగునా అడ్డుకునేందుకు వైకాపా ప్రయత్నిస్తోందన్నారు. జగన్‌ నియంతృత్వ ధోరణితోనే ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు తెదేపాలోకి వస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వంపై జగన్‌ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయోమయస్థితిలో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్‌కు తమను విమర్శించే నైతికహక్కు లేదన్నారు. పేదలకు చెందాల్సిన సంపద అంతా దోచుకుని దాచుకుంది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్న జగన్‌ను నమ్మే స్థితిలో ప్రజలు లేరని మంత్రి అన్నారు.

Link to comment
Share on other sites

neeku lunch food ready ayyindi

 

నా కుమారుడు ఏ తప్పూ చేయలేదు: రావెల 
6brk74a.jpg

హైదరాబాద్‌: రాజకీయంగా తనను ఎదుర్కోలేకే కొందరు తన కుమారుడిని అక్రమంగా కేసులో ఇరికించారని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తన కుమారుడిని లేనిపోని కేసుల్లో ఇరికించాలని వైకాపా అధ్యక్షుడు జగన్‌ ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. దళిత విద్యార్థి జీవితంతో ఆడుకునే నీచ రాజకీయాలకు జగన్‌ దిగజారుతున్నారన్నారు. తమ కుమారుడు ఏ తప్పూ చేయలేదని వివరణ ఇచ్చారు. చట్టం, న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని... తన కుమారుడు నిర్దోషిగా బయటకు వస్తాడన్నారు.

రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని... ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న తమను జగన్‌ లక్ష్యంగా చేసుకున్నారని మంత్రి ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధిని అడుగడుగునా అడ్డుకునేందుకు వైకాపా ప్రయత్నిస్తోందన్నారు. జగన్‌ నియంతృత్వ ధోరణితోనే ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు తెదేపాలోకి వస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వంపై జగన్‌ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయోమయస్థితిలో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్‌కు తమను విమర్శించే నైతికహక్కు లేదన్నారు. పేదలకు చెందాల్సిన సంపద అంతా దోచుకుని దాచుకుంది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్న జగన్‌ను నమ్మే స్థితిలో ప్రజలు లేరని మంత్రి అన్నారు.

NBJCbki.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...