Jump to content

Jaffas ki naa gift


nag_mama

Recommended Posts

On 7/22/2020 at 5:47 AM, VenkyBabu said:

Congress is nothing without YSR ... idhi Nijam .. atlanti leader ipudu okkadu kuda ledu congress lo 

mari ReddyCongress ani sontha party pettadu kada ade yemindi YSR capabilities saripoledaa?

Link to comment
Share on other sites

9 minutes ago, nag_mama said:

mari ReddyCongress ani sontha party pettadu kada ade yemindi YSR capabilities saripoledaa?

evar pettaru ankul reddy congress ani own party? 

Link to comment
Share on other sites

11 minutes ago, nag_mama said:

mari ReddyCongress ani sontha party pettadu kada ade yemindi YSR capabilities saripoledaa?

nuv notikochina abaddalanni cheptunav kada @3$%

Link to comment
Share on other sites

10 minutes ago, nag_mama said:

mari ReddyCongress ani sontha party pettadu kada ade yemindi YSR capabilities saripoledaa?

Nuvvenadhi YuShraKa Kapa gurincha 

Link to comment
Share on other sites

5 minutes ago, ChinnaBhasha said:

evar pettaru ankul reddy congress ani own party? 

Kasu Brahmananda Reddy. 1978 lo. Kasu time nundi politics lo ee caste godavalu started ani talk. Its called Congress (R) against Indira's party - Congress (i). Chitthuga odipoyindhi and merged into Congress (i).

Link to comment
Share on other sites

7 minutes ago, ChinnaBhasha said:

nuv notikochina abaddalanni cheptunav kada @3$%

nuvu nenu puttaka mundu jarigina vishaym le niku telvadu naaku telvadu, veseste tarvatha evaranna kandisthaarule tappu ayite, alaagyina discussion jaruguddi gaa  tollygifs_brahmi5.gif

Link to comment
Share on other sites

1 minute ago, ParmQ said:

Kasu Brahmananda Reddy. 1978 lo. Kasu time nundi politics lo ee caste godavalu started ani talk. Its called Congress (R) against Indira's party - Congress (i). Chitthuga odipoyindhi and merged into Congress (i).

Congress(R) is not reddy Congress, as kasu b reddy is president, it was just referred as reddy Congress. It is original Congress party, and indira is the one who started new party Congress(I). no one started any reddy Congress, stop peddling lies

  • Thanks 1
Link to comment
Share on other sites

5 minutes ago, ChinnaBhasha said:

Congress(R) is not reddy Congress, as kasu b reddy is president, it was just referred as reddy Congress. It is original Congress party, and indira is the one who started new party Congress(I). no one started any reddy Congress, stop peddling lies

రెడ్డి కాంగ్రెస్ గొడవేంటి? ఇందిరా కాంగ్రెస్‌ ఏర్పాటెలా? హస్తం గుర్తు ఎలా వచ్చింది?

Samayam TeluguUpdated: 14 Jun 2019, 12:44:00 AM
 

రెడ్డి కాంగ్రెస్ అనే పేరు ఎలా వచ్చింది..? ఇందిరా గాంధీతో కాసు బ్రహ్మానంద రెడ్డికి గొడవేంటి..? పార్టీ రెండుగా చీలడానికి కారణాలేంటి..? 1977-78లో ఏం జరిగిందో మీకోసం..

 
pjimage (79)
pjimage (79)

ప్రధానాంశాలు:

  • రెడ్డి కాంగ్రెస్ అనే పేరు ఎలా వచ్చింది..?
  • ఇందిరా గాంధీతో కాసు బ్రహ్మానంద రెడ్డికి గొడవేంటి..?
  • పార్టీ రెండుగా చీలడానికి కారణాలేంటి..? 1977-78లో ఏం జరిగిందో మీకోసం..
 
ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన నాలుగు రోజుల్లోనే రెడ్డి కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ (ఐ)కి మారారని బాబు విమర్శించారు. ఈ నేపథ్యంలో అసలు రెడ్డి కాంగ్రెస్ ఏంటి..? ఇందిరా కాంగ్రెస్ ఏంటనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో 1970వ దశకం చివర్లో ఏం జరిగిందో మీకోసం..

ఇందిరా గాంధీ హయాంలో దేశంలో ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. 1977లో అత్యవసర పరిస్థితిని ఎత్తేశారు. అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 153 స్థానాలకు పరిమితం కాగా.. 295 స్థానాలు గెలిచిన జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. దేశంలో కాంగ్రెస్‌యేతర ప్రభుత్వం ఏర్పడటం ఇదే తొలిసారి. ఈ ఎన్నికల్లో ఇందిరా గాంధీ, ఆమె కుమారుడు సంజయ గాంధీ కూడా ఓటమిపాలయ్యారు. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఎన్నికయ్యారు.

జనతా పార్టీ యూపీ, బిహార్, మధ్యప్రదేశ్‌, హర్యానాలను క్లీన్ స్వీప్ చేసింది. రాజస్థాన్‌లో 25కి గానూ 24 స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఆ పార్టీ 210 స్థానాలు సొంతం చేసుకుంది. ఇక దక్షిణాది రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌లో 41, కర్ణాటకలో 26, కేరళలో మిత్రపక్షాలతో కలిసి 20, తమిళనాడులో మిత్రపక్షాలతో కలిసి 35 సీట్లను కాంగ్రెస్ గెలుపొందింది.
samayam telugu
 

లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్‌లో వర్గ పోరు మొదలైంది. 1977 మే 6న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఇందిర అనుచరుడు, ఎమర్జెన్సీ విధించాలని ఆమెకు సలహా ఇచ్చిన సిద్దార్ధ శంకర్ రాయ్‌ను కాసు బ్రహ్మానందరెడ్డి ఓడించారు. ఇందిరా గాంధీ, కాసు మధ్య విబేధాలు తలెత్తడంతో కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. ఓ వర్గానికి కాసు బ్రహ్మానంద రెడ్డి, మరో వర్గానికి ఇందిర నాయకత్వం వహించారు. 1978 జనవరి 1, 2 తేదీల్లో భేటీ అయిన ఇందిర వర్గం ఆమెను తమ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. దీంతో జనవరి 3న బ్రహ్మానందరెడ్డి ఇందిరను, ఆమె వర్గీయులను పార్టీ నుంచి బహిష్కరించారు. కాసు నాయకత్వంలోని అసలు పార్టీనే రెడ్డి కాంగ్రెస్‌గా గుర్తింపు పొందింది.

తర్వాత కొద్ది రోజులకే ఇందిరా గాంధీ.. కాంగ్రెస్(ఐ) పార్టీని స్థాపించారు. కాంగ్రెస్ ఎన్నికల గుర్తయిన ఆవు-దూడ సింబల్‌ను ఎన్నికల సంఘం బ్రహ్మానందరెడ్డి వర్గానికి కేటాయించింది. దీన్ని సవాల్ చేస్తూ ఇందిర వర్గం సుప్రీం కోర్టుకు వెళ్లారు. కానీ ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది.

1978 జనవరి 13న ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఆరు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 24న ఎన్నికలు జరుగుతాయని నోటిఫికేషన్ వెలువరించింది. అప్పటికీ ఇందిరా గాంధీ పార్టీ పెట్టి రెండు నెలలు కూడా కాలేదు. ఈసీ ఆ పార్టీకి సింబల్ కూడా కేటాయించలేదు. పెద్ద నాయకులంతా బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్‌లో ఉండగా.. ఇందిరా కాంగ్రెస్‌లో చెప్పుకోదగ్గ నేతలెవరూ లేరు.

ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న మర్రి చెన్నారెడ్డి తన పదవికి రాజీనామా చేసి ఏపీలో ఇందిరా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. ఎంపీగా గెలిచిన పీవీ నర్సింహారావు డిల్లీలో ఇందిరకు తోడుగా ఉన్నారు.
 


మరో మూడు వారాల్లో ఎన్నికలు ఉన్నాయనగా.. ఎన్నికల సంఘం ఇందిరా కాంగ్రెస్ ‘హస్తం’ గుర్తును కేటాయించింది. కానీ ఆమె పార్టీకి అభ్యర్థులే కరువయ్యారు. దీంతో చదువుకొని, డిపాజిట్ కట్టగల యువకులందరికీ ఆమె టికెట్లు ఇచ్చారు. హేమాహేమీల్లాంటి నేతలున్న రెడ్డి కాంగ్రెస్సే ఎన్నికల్లో గెలుస్తుందనే అంచనాలు ఉండేవి.

కానీ ఫలితాలు మాత్రం కాసు వర్గానికి షాకిచ్చాయి. ఇందిరా కాంగ్రెస్ 175 స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో బ్రహ్మానంద రెడ్డి వర్గం 30 స్థానాలకు పరిమితం కాగా.. జనతా పార్టీ 60 సీట్లను గెలుచుకుంది. 1980 లోక్ సభ ఎన్నికల నాటికి ఈసీ ఇందిరా కాంగ్రెస్‌నే అసలైన కాంగ్రెస్‌గా గుర్తించింది.

1977 లోక్ సభ ఎన్నికల్లో నీలం సంజీవ రెడ్డి నంద్యాల నుంచి జనతాపార్టీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో ఏపీ ఎన్నికల్లో రాయలసీమలో ఆయన వర్గం జనతా పార్టీ కోసం పని చేసింది.

ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి విషయానికి వస్తే.. 1978లోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన.. కాసు బ్రహ్మానంద రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ తరఫున పులివెందుల నుంచి పోటీ చేసి 21 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. జనతా పార్టీకి పులివెందులలో 27 వేల ఓట్లొచ్చాయి. రాష్ట్రంలో 175 స్థానాల్లో గెలుపొందిన ఇందిరా కాంగ్రెస్.. పులివెందులలో మాత్రం 5 వేల ఓట్లు కూడా పొందలేకపోయింది.
Link to comment
Share on other sites

13 minutes ago, ChinnaBhasha said:

Congress(R) is not reddy Congress, as kasu b reddy is president, it was just referred as reddy Congress. It is original Congress party, and indira is the one who started new party Congress(I). no one started any reddy Congress, stop peddling lies

You are right. No where it was written formally as Reddy Congress. It was referred as Reddy Congress. It was started by Indira. Reddy expelled her from her own party and turned it into Reddy Congress (not on peper). Indira started another party later and Reddy Congress was merged into Indira's Congress.

Link to comment
Share on other sites

40 minutes ago, ChinnaBhasha said:

Congress(R) is not reddy Congress, as kasu b reddy is president, it was just referred as reddy Congress. It is original Congress party, and indira is the one who started new party Congress(I). no one started any reddy Congress, stop peddling lies

enti jaffa vuncle nuvvu kuda abaddalu chebtunnav 

Link to comment
Share on other sites

22 minutes ago, ChinnaBhasha said:

only truths ankul.. emunnay abaddalu andulo 😀

enti vuncle asalu maa kaasu gaadi dhyryam  Indira gandhi  ne party nunchi suspend cheyyadam snfkXU-shared.gif

లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్‌లో వర్గ పోరు మొదలైంది. 1977 మే 6న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఇందిర అనుచరుడు, ఎమర్జెన్సీ విధించాలని ఆమెకు సలహా ఇచ్చిన సిద్దార్ధ శంకర్ రాయ్‌ను కాసు బ్రహ్మానందరెడ్డి ఓడించారు. ఇందిరా గాంధీ, కాసు మధ్య విబేధాలు తలెత్తడంతో కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. ఓ వర్గానికి కాసు బ్రహ్మానంద రెడ్డి, మరో వర్గానికి ఇందిర నాయకత్వం వహించారు. 1978 జనవరి 1, 2 తేదీల్లో భేటీ అయిన ఇందిర వర్గం ఆమెను తమ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. దీంతో జనవరి 3న బ్రహ్మానందరెడ్డి ఇందిరను, ఆమె వర్గీయులను పార్టీ నుంచి బహిష్కరించారు. కాసు నాయకత్వంలోని అసలు పార్టీనే రెడ్డి కాంగ్రెస్‌గా గుర్తింపు పొందింది.

తర్వాత కొద్ది రోజులకే ఇందిరా గాంధీ.. కాంగ్రెస్(ఐ) పార్టీని స్థాపించారు. కాంగ్రెస్ ఎన్నికల గుర్తయిన ఆవు-దూడ సింబల్‌ను ఎన్నికల సంఘం బ్రహ్మానందరెడ్డి వర్గానికి కేటాయించింది. దీన్ని సవాల్ చేస్తూ ఇందిర వర్గం సుప్రీం కోర్టుకు వెళ్లారు. కానీ ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది.

1978 జనవరి 13న ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఆరు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 24న ఎన్నికలు జరుగుతాయని నోటిఫికేషన్ వెలువరించింది. అప్పటికీ ఇందిరా గాంధీ పార్టీ పెట్టి రెండు నెలలు కూడా కాలేదు. ఈసీ ఆ పార్టీకి సింబల్ కూడా కేటాయించలేదు. పెద్ద నాయకులంతా బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్‌లో ఉండగా.. ఇందిరా కాంగ్రెస్‌లో చెప్పుకోదగ్గ నేతలెవరూ లేరు.

ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న మర్రి చెన్నారెడ్డి తన పదవికి రాజీనామా చేసి ఏపీలో ఇందిరా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. ఎంపీగా గెలిచిన పీవీ నర్సింహారావు డిల్లీలో ఇందిరకు తోడుగా ఉన్నారు.

 



మరో మూడు వారాల్లో ఎన్నికలు ఉన్నాయనగా.. ఎన్నికల సంఘం ఇందిరా కాంగ్రెస్ ‘హస్తం’ గుర్తును కేటాయించింది. కానీ ఆమె పార్టీకి అభ్యర్థులే కరువయ్యారు. దీంతో చదువుకొని, డిపాజిట్ కట్టగల యువకులందరికీ ఆమె టికెట్లు ఇచ్చారు. హేమాహేమీల్లాంటి నేతలున్న రెడ్డి కాంగ్రెస్సే ఎన్నికల్లో గెలుస్తుందనే అంచనాలు ఉండేవి.

కానీ ఫలితాలు మాత్రం కాసు వర్గానికి షాకిచ్చాయి. ఇందిరా కాంగ్రెస్ 175 స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో బ్రహ్మానంద రెడ్డి వర్గం 30 స్థానాలకు పరిమితం కాగా.. జనతా పార్టీ 60 సీట్లను గెలుచుకుంది. 1980 లోక్ సభ ఎన్నికల నాటికి ఈసీ ఇందిరా కాంగ్రెస్‌నే అసలైన కాంగ్రెస్‌గా గుర్తించింది.

1977 లోక్ సభ ఎన్నికల్లో నీలం సంజీవ రెడ్డి నంద్యాల నుంచి జనతాపార్టీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో ఏపీ ఎన్నికల్లో రాయలసీమలో ఆయన వర్గం జనతా పార్టీ కోసం పని చేసింది.

ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి విషయానికి వస్తే.. 1978లోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన.. కాసు బ్రహ్మానంద రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ తరఫున పులివెందుల నుంచి పోటీ చేసి 21 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. జనతా పార్టీకి పులివెందులలో 27 వేల ఓట్లొచ్చాయి. రాష్ట్రంలో 175 స్థానాల్లో గెలుపొందిన ఇందిరా కాంగ్రెస్.. పులివెందులలో మాత్రం 5 వేల ఓట్లు కూడా పొందలేకపోయింది.

 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...