Jump to content

హైకోర్టుపై చంద్రబాబు కుట్రలు: కవిత


piku

Recommended Posts

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజకీయ కుట్రల వల్లే హైకోర్టు విభజన జరగడం లేదని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత ఆరోపించారు. గత సమావేశాల్లో న్యాయశాఖ మంత్రి హామీ ఇచ్చినా హైకోర్టు విభజనపై చంద్రబాబు లేఖ ఇవ్వకపోవడం వల్లే విభజన ఆగిందన్నారు.

లోకసభను స్తంభింపజేసి హైకోర్టు విభజన అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రధాని మోడీ హామీ ఇచ్చే వరకు సభలో హైకోర్టు విభజనపై పోరాడుతామన్నారు. హైకోర్టు విభజన జరగకపోవడం వల్ల రాష్ట్రంలో న్యాయవాదులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు.

 

 

Link to comment
Share on other sites

×
×
  • Create New...